• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించిన సినీ నటులు

ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించిన సినీ నటులు

శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జ లవిద్యుత్‌ కేంద్రం పనితీరు అద్భుతమని సినీ నటులు రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత అన్నారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ కా నిస్టేబుల్‌ మృతి చెందిన సంఘటన నాగర్‌ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరి ధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.

హత్యాచారం కేసు నిందితుడి అరెస్టు

హత్యాచారం కేసు నిందితుడి అరెస్టు

మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని ఓ యువతిపై జరిగిన హత్యాచార ఘటన కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చే శారు. మూసాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ జానకి శనివారం వివరాలను వెల్లడించారు.

ఒకే గ్రామంలో ఇద్దరు  ఉపసర్పంచులు..!

ఒకే గ్రామంలో ఇద్దరు ఉపసర్పంచులు..!

సాధారణంగా ప్రజా ఎన్నిక పదవి గ్రామానికి లేదా నియోజకవర్గానికి ఒ క్కటే ఉంటుంది. కానీ ఓ గ్రామంలో ఇద్దరు ఉప సర్పంచులు ఎన్నికయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఉమ్మడి జిల్లా మైనారిటీ గురుకులాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఖాజాబహొద్దీన్‌ అన్నారు.

ఉపాధి హామీ దక్కేనా?

ఉపాధి హామీ దక్కేనా?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మహాత్మాగాంధీ పేరుకు బదులు విబ్‌జీ రామ్‌జీని చేర్చడం ఒక అంశమైతే.. ఇంకా పథకంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయోనన్న చర్చ సర్వత్రా నెలకొంది.

 ‘జాగృతి జనంబాట’కు కవిత రాక

‘జాగృతి జనంబాట’కు కవిత రాక

జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనకు గ ద్వాలకు రానున్నారు.

కొల్లాపూర్‌ ప్రజల్లో గుబులు

కొల్లాపూర్‌ ప్రజల్లో గుబులు

పెద్దపులి దారి తప్పి కొల్లాపూర్‌ నల్లమల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా అధికారులు గుర్తించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయాధి కారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.రవికుమార్‌ అన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

జోగుళాంబ గద్వాల జిల్లాలోని వైద్యసిబ్బంది, స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి