• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించే పోలీంగ్‌ స్టేషన్లలో పోలీంగ్‌ నిర్వహణను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు.

గెలుపు సంతోషం.. అంతలోనే విషాదం

గెలుపు సంతోషం.. అంతలోనే విషాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొం డ మండలంలోని జకినాలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కదిరే శేఖర్‌యాదవ్‌కు గురువారం పితృవియోగం కలిగింది.

 బందైన రైల్వే ఒకటో ప్లాట్‌ఫాం

బందైన రైల్వే ఒకటో ప్లాట్‌ఫాం

స్థానిక రైల్వే స్టేషన్‌ ఆధునీకీకరణ పనుల్లో భాగంగా ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాం మీద ఆగాల్సిన రైళ్లను గురువారం నుంచి అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు తెలి పారు.

హక్కులను కాపాడుకోవాలి

హక్కులను కాపాడుకోవాలి

చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని జోగుళాంబ గద్వాల జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పేర్కొన్నారు.

చిన్నారులకు టీకాలు తప్పకుండా వేయించాలి

చిన్నారులకు టీకాలు తప్పకుండా వేయించాలి

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించేలా చూసే బాధ్యత వైద్యసిబ్బందిపై ఎంతైనా ఉన్నదని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి అన్నారు.

వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

గద్వాల పట్టణంలోని భీం నగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

 యువత భావోద్వేగాలను నియంత్రించుకోవాలి

యువత భావోద్వేగాలను నియంత్రించుకోవాలి

యువత భావోద్వేగా లను నియంత్రించుకోవాలని పీయూ వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా

కాం గ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ కృషి వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంద ని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్‌ అన్నారు.

ఎన్నికల నిర్వహణలో భద్రతా సమస్యలు రావొద్దు

ఎన్నికల నిర్వహణలో భద్రతా సమస్యలు రావొద్దు

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎక్కడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా వి ధులు నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.

ఓటు ఎలా వేయాలి సారూ?

ఓటు ఎలా వేయాలి సారూ?

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 11న తొలి విడ త పోలింగ్‌ జరుగనున్నది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి