Home » Telangana » Mahbubnagar
‘మాకు మందు, డబ్బులు అవ సరం లేదు. మా సమ స్యలను పరిష్కరించే వారికే ఓటు వేస్తాం’
నారాయణపేట జిల్లా 2వ తేదీ నుంచి ప్రారంభమైన మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసినట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో కవిత తెలిపారు.
తెలంగాణ రైజింగ్ పేరిట కాంగ్రెస్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి విశ్రీనివా్సగౌడ్ అన్నారు. రెండేళ్ల హయాంలో క్లోజింగ్ తెలంగాణ వైపు పాలన సాగుతుందని విమర్శించారు.
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థుల భవిత వ్యం గురువారం తేలిపోనుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
ఈ ఏడాది వర్షాకాలంలో అధిక వర్షాలతో సాగుచేసిన పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
తాళం పగులగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదును చోరీ జరిగిన సంఘటన సోమవారం ఉదయం కల్వకుర్తి పట్టణంలో వెలుగులోకి వచ్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నిక ల్లో సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తాము ఖర్చు వివరాలను పూర్తి గా, పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామి వారికి ఒంటె వాహన సేవ నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికలు కీలకదశకు చేరుకుంటున్నాయి. మొదటి దశ పోలింగ్ ఎల్లుండి గురువారం జ రుగనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అభ్యర్థు లు, వారికి మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.