Home » Telangana » Mahbubnagar
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెం చేందుకు ఉపయోగపడే శాస్ర్తీయ విద్యా వి ధానం కోసం పోరాడుదామని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు అన్నా రు.
డిండి - నార్లాపూర్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని లేకుంటే ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని భూ నిర్వాసితుడు ప్రకాష్ అన్నా రు.
జిల్లా పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా పా రదర్శకంగా చట్టబద్ధంగా నిర్వహించేందుకు వి ధులు నిర్వర్తించే నారాయణపేట సర్కిల్ పోలీసులకు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిం చారు.
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరం తరం పోరాటం చేసిన గొప్పవ్యక్తి పండుగ సాయన్న.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామ ని గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చూస్తు న్నామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ముదిరాజ్ అన్నారు.
అధిక వర్షపాతం కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిత్య జీవితంలో జరిగే ఘటనలు, ఎదురయ్యే అనుభవాలే కథ, రచనలకు మూలాలుగా ఉం డటం స్వాగతార్హమని గద్వాల సాహితీ అధ్యక్షు డు అంబటి భానుప్రకాశ్ అన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకుని పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షే మ శాఖ అధికారి అక్బర్ పాషా విద్యార్థులకు సూచించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్కు అతిథులొచ్చారు. గ్రామంలోని చెరువులో నల్ల, సగం నలుపు.. సగం తెలుపు రంగు కొంగలు కనిపించాయి. నీటిలోని క్రిమి కీటకాలను తింటూ సందడి చేశాయి.
పంచాయతీ ఎన్నికల మొదటి, రెండు విడతలకు సంబంధించి ఉప సంహరణ పూర్తయి, గుర్తులు కేటాయించడంతో ఆయా గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ, మద్దతు కూడగడుతున్నారు.