గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జీపీవోలకు నియామక పత్రాలు అందించేందుకు ఈ నెల 5న ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
విద్యార్థికి పాఠాలు చెబితే సరిపోతుందా, మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన విధానం కూడా వారిలో మెరుగుపడాలి కదా. ఇవే ప్రశ్నలు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కట్టెబోయిన శ్రీనివాస్ను ఆలోచింపజేశాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పోషకాహార లోపంతో విద్యార్థులు ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో వారికి రాగిజావను అందించనుంది.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
వినాయక విగ్రహం అనగానే ఎత్తుతో పాటు దశాబ్దాలుగా ప్రతిష్టిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకు వస్తారు.
సూర్యాపేట జిల్లాలో మండల వ్యవసాయాధికారుల తీరు చర్చనీయాంశమైంది. మహిళా ఏఈవోలను వేధింపులకు గురిచేస్తూ తుంగతుర్తి డివిజనలో ఇద్దరు ఏవోలు సస్పెండ్కు గురయ్యారు.
హుజూర్నగర్ పరిధిలోని మగ్దుమ్నగర్లో వ్యవసాయ ఏర్పాటుకు పభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో నోటిఫికేషన జారీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు.
వేములపల్లి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చిత్రపరక వాగు, లక్ష్మీదేవిగూడెం బందానికి వరద పోటెత్తింది.
యాదగిరిగుట్ట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఉభయ క్యూలైన్లు, ఆలయ తిరువీధులు కిక్కిరిశాయి.
నాగార్జునసాగర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు పర్యాటకుల కేరింతలు సాగర్లో కనువిందు చేస్తున్నాయి.