ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి మాట్లాడారు.
- (ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ టౌన) వినాయక ఉత్సవాల సమయం దగ్గర పడుతోంది. ఊరూరా, వాడవాడలా గణపతి ప్రతిమల ఏర్పాటు, గీతాల హోరు, ఊరేగింపు ల సందడి ప్రారంభం కానుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పూజించిన గణనాథులను నిమజ్జనం చేయ డం ఆనవాయితీగా వస్తోంది.
కూరగాయలు, పండ్లు తదితర వ్యాపారులు ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించడంలో మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా భువనగిరి పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ కీలక నిర్ణ యం తీసుకుంది. గణేశ్ నిమజ్జనంలోపే నామినేటెడ్ పదవులను భర్తీచేయాలని శనివారం జరిగిన పార్టీ కోర్కమిటీ, పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
నూతనకల్, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి) : కాంగ్రె స్ సీనియర్ నాయకుడు, సమితి మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి శ్యామ్సుందర్రెడ్డి (95) గురువారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం లబ్ధిదారులకు రేషన్కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు.
దవాఖానా లో గత నెలలో జరిగిన ప్రసవాలు ఎన్ని?, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరి అనే బాలింతతో కలెక్టర్ మాట్లాడి తల్లీ, బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
దేశంలో సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం గా అడుగులు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు 2047 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా వచ్చే ఐదేళ్లపాటు అమలు చేయనున్న న్యూ ఇండియా లిటరసీ (ఎన్ఐఎల్పీ) 2022-2027లో భాగంగా తొలి దశ కార్యాచరణ ప్రారంభమైంది.
మతిమరుపు ఓ వృద్ధుడి ప్రాణంతీసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తిరుమలాపురంలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ రాంమూర్తి, తిరుమలాపురం స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
భగవంతుడితో సమానంగా భక్తుడు సేవలందుకుంటున్న క్షేత్రం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గుట్టల్లోని తులసీసాద్ మహరాజ్ ఆలయం.