పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందేందు కు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు సొంతిల్లు కలగానే మిగిలిందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు.
రేషన్ కార్డు అనేది ప్రతీ పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం నూతన రేషన్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.
సీజనల్ వ్యాధుల కాలం వచ్చింది. ఏ ఇంటిని చూసినా జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, దగ్గు, జ్వరంతో దినదినగండంగా గడుపుతున్నారు.
ఇంటికి కరెంటు, నీళ్లు ఎంత అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే అవసరంగా మారింది. టీవీలు పనిచేయాలన్నా, కంప్యూటర్లలో వర్క్ ఫ్రం హోం చేసుకోవాలన్నా ఇంటర్నెట్ అత్యావశ్యమైంది.
సూర్యాపేట క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మూత్రవిసర్జన చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అధికారులు స్పందించారు.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఓ యువకుడు స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
నాగార్జునసాగర్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి 4,85,472 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి పర్వ్యూ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి చేసిన విశేష కృషికిగానూ ఆయనకు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం..
రసాయన ఔషధ పరిశ్రమలు, ప్రమాదకర కర్మాగారా ల్లో పకడ్బందీగా భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని పలు పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.