ఏప్రిల్ 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాకుండా తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహించారు. అలాంటి కాంగ్రెస్ నేతలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Kamareddy Car Accident: ఇద్దరు కానిస్టేబుల్లు అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించి ఓ చోట రోడ్డు పక్కన నిల్చున్నారు. ఇంతలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది.
Holi celebration controversy: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాల్లో అంతా మునిగితేలుతుంటే... ఓ గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. పోలీసులు వర్సెస్ గ్రామస్తులు అన్నట్లు అక్కడ పరిస్థితులు మారాయి.
Police Custody Death: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్లో జరిగింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా సాగే ఎమ్మెల్సీ కౌంటింగ్లో అభ్యర్థి విజయాన్ని ఎలా నిర్దారిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారని.. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ‘‘నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి’’ అని కోరారు.
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.
Dharmapuri Arvind Sawal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సవాల్ విసిరారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోన్న హైడ్రాను.. హైదరాబాద్ ఓల్డ్ సీటీలో అమలు చేయగలరా? అని సూటిగా ప్రశ్నించారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు చేయడంపై పెద్దఎత్తున ధర్మా చేపట్టారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు పసుపు పోటెత్తింది. సీజన్ ప్రారంభమైన తర్వాత సోమవారం మొదటిసారి అత్యధికంగా 23,744బస్తాల పసుపు వచ్చింది. కొన్ని రోజులుగా పసుపు ధర క్వింటాలు రూ.10వేలకు