• Home » Telangana » Warangal

వరంగల్

Fatal Road Accident:  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Fatal Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

తెలంగాణలో వరుస ఘోర రోడ్డు ప్రమాదాలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Medaram Telangana Ministers: మేడారంలో తెలంగాణ మంత్రులు... పునర్నిర్మాణ పనుల పరిశీలన

Medaram Telangana Ministers: మేడారంలో తెలంగాణ మంత్రులు... పునర్నిర్మాణ పనుల పరిశీలన

మేడారం వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు.

Kavitha: ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే  వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

Kavitha: ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్‌కి దిగారని గుర్తుచేశారు కవిత.

DCP Ankit On Suri Gang: హత్యలకు ప్లాన్.. ముందే అడ్డుకున్నాం.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌పై డీసీపీ

DCP Ankit On Suri Gang: హత్యలకు ప్లాన్.. ముందే అడ్డుకున్నాం.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌పై డీసీపీ

చర్లపల్లి జైల్లో బిహార్‌కు చెందిన ఠాకూర్‌తో సూరికి పరిచయం అయిందని డీసీపీ తెలిపారు. అతని ద్వారా బిహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.

Maoist Party Letter: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

Maoist Party Letter: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.

CM Revanth Reddy: కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం రేవంత్  స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

CM Revanth Reddy:  మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి

మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.

Mahabubabad Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బ్రతికుండగానే మార్చురీలో..

Mahabubabad Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బ్రతికుండగానే మార్చురీలో..

ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయరా? మరీ ఇంత దారుణమా? రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే పడిగాపులుకాసినా..

Hanumakonda Flood Victims Protest: హనుమకొండలో హై టెన్షన్..  రోడ్డుపై వరద బాధితుల ఆందోళన

Hanumakonda Flood Victims Protest: హనుమకొండలో హై టెన్షన్.. రోడ్డుపై వరద బాధితుల ఆందోళన

హనుమకొండలో ఉద్రిక్తత నెలకొంది.. GWMC కమిషనర్, మేయర్ వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Dogs in Hanumakonda: హనుమకొండలో వీధి కుక్కల బీభత్సం.. చిన్నారులకు తీవ్రగాయాలు

Dogs in Hanumakonda: హనుమకొండలో వీధి కుక్కల బీభత్సం.. చిన్నారులకు తీవ్రగాయాలు

హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి