గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపిక
ABN , First Publish Date - 2021-03-03T12:22:15+05:30 IST
గురుకులాల్లో ప్రినిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ ఆధారంగా వారిని...
మార్చి : గురుకులాల్లో ప్రినిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ ఆధారంగా వారిని టీఎ్సపీఎస్సీ ఎంపిక చేసింది. అభ్యర్థులకు ఇతర ఉద్యోగం వచ్చినట్లయితే ఆ వివరాలను తమ వెబ్సైట్లో గురు, శుక్రవారాల్లో నమోదు చేయాలని సూచించింది.