తెలంగాణలో 299 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-01-17T15:44:37+05:30 IST

తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో

తెలంగాణలో 299 కరోనా కేసులు, ఇద్దరు మృతి

హైదరాబాద్: తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 2,91,666  కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,577 మంది మృతి చెందారు. తెలంగాణలో 4,191 యాక్టివ్ కేసులున్నాయి. , 2,85,898  మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా వాడాలని వైద్యులు సూచించారు.


Updated Date - 2021-01-17T15:44:37+05:30 IST