రాష్ట్రం కొత్తగా 4,298 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-16T01:21:35+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య వెల్లడించింది. అలాగే 32 మంది మృతి..
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య వెల్లడించింది. అలాగే 32 మంది మృతి చెందారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 5,25,007కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 2,938కి చేరింది. ఇక తాజా లెక్కల ప్రకారం 4,69,007 మంది రికవరీ కాగా.. 53,072 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.