రెండు జిల్లాల్లో 67 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-05T05:10:13+05:30 IST
రెండు జిల్లాల్లో 67 కరోనా కేసులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లో గురువారం 67కరోనా కేసులు నమోదయ్యాయి. వికారాబాద్లో 7 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 60 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో అధికారులు కరోనా వివరాలు వెల్లడించలేదు.