ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ
ABN , First Publish Date - 2021-01-20T21:10:39+05:30 IST
ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ
హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరా చారి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కోసం రూ.75 వేలు లంచం డిమాండ్ చేశారు. భాస్కరా చారితో పాటు జీఎం సుధాకర్రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం మార్క్ఫైడ్, హాకా, గిడ్డంగుల శాఖలకు భాస్కరా చారి ఎండీగా ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.