ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్...పాల్గొన్న సీఎం జగన్

ABN , First Publish Date - 2020-08-11T17:30:49+05:30 IST

కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్...పాల్గొన్న సీఎం జగన్

అమరావతి: కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T17:30:49+05:30 IST