నవంబరు 30లోగా కొవిడ్ కారుణ్య నియామకాలు
ABN , First Publish Date - 2021-10-23T08:42:12+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలు........
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలు నవంబరు 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది.