అనంతలో ట్రైనీ ఎస్‌ఐల పరేడ్...పాల్గొన్న హోంమంత్రి సుచరిత

ABN , First Publish Date - 2020-09-25T14:03:59+05:30 IST

జిల్లా కేంద్రంలోని పీటీసీలో జరుగుతున్న పెరేడ్ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అనంతలో ట్రైనీ ఎస్‌ఐల పరేడ్...పాల్గొన్న హోంమంత్రి సుచరిత

అనంతపురం: జిల్లా కేంద్రంలోని పీటీసీలో జరుగుతున్న  పెరేడ్ కార్యక్రమంలో రాష్ట్ర  హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత,  డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 273 మంది ఎస్‌ఐలు పరేడ్‌లో పాల్గొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్ర కుమార్, అనంతపురం, కర్నూలు డీఐజీలు కాంతిరాణా టాటా, వెంకట్రామిరెడ్డి, అనంతపురం, కడప ఎస్పీలు సత్య ఏసుబాబు, అన్బురాజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T14:03:59+05:30 IST