అన్నపూర్ణగా దుర్గాదేవి

ABN , First Publish Date - 2020-10-21T08:57:04+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ మంగళవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణగా దుర్గాదేవి

నేడు అమ్మవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ


విజయవాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ మంగళవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతీ (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు.  మూలా నక్షత్రం సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి బుధవారం కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.  

Updated Date - 2020-10-21T08:57:04+05:30 IST