ఏపీ..పలు వర్సిటీలకు ప్రవేశపరీక్షల బాధ్యతలు అప్పగింత
ABN , First Publish Date - 2021-03-02T23:05:28+05:30 IST
ఏపీ..పలు వర్సిటీలకు ప్రవేశపరీక్షల బాధ్యతలు అప్పగింత
అమరావతి: ప్రభుత్వం పలు వర్సిటీలకు ప్రవేశపరీక్షల బాధ్యతలు అప్పగించింది. ఎంసెట్- జేఎన్టీయూ కాకినాడ, ఈసెట్- జేఎన్టీయూ అనంతపురం, ఐసెట్- ఏయూ విశాఖ, పీజీ సెట్- ఎస్వీయూ తిరుపతి, లాసెట్- శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తిరుపతి, ఎడ్సెట్- ఏయూ విశాఖ, ఆర్క్ సెట్- ఏయూ విశాఖకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.