నేడు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-24T12:59:10+05:30 IST

నేడు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఉద్యోగులు

నేడు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఉద్యోగులు

అమరావతి: నేడు ఉద్యోగులు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న నేపథ్యంలో నేడు కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేయనుంది. 

Updated Date - 2022-01-24T12:59:10+05:30 IST