ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరసన

ABN , First Publish Date - 2020-09-29T21:24:38+05:30 IST

విశాఖపట్నం: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరసన తెలిపింది.

ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరసన

విశాఖపట్నం: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరసన తెలిపింది. భోజన విరామ సమయంలో ఏపీఎన్జీవో నేతలు, ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీఆర్సీ సహా అపరిష్కృతంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-09-29T21:24:38+05:30 IST