నేడు ఆదోని, కర్నూలులో అసదుద్దీన్ పర్యటన
ABN , First Publish Date - 2021-03-05T18:01:36+05:30 IST
కర్నూలు: నేడు ఆదోని, కర్నూలులో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటించనున్నారు. అయితే ఆదోనిలో పర్యటించేందుకు
కర్నూలు: నేడు ఆదోని, కర్నూలులో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటించనున్నారు. అయితే ఆదోనిలో పర్యటించేందుకు ఒవైసీకి పోలీసులు అనుమతివ్వలేదు. ఆదోనికి అసద్ వస్తారని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. అసదుద్దీన్ ఆదోనికి వస్తే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.