ఆలయాలపై దాడులు ప్రతిపక్షాల కుట్ర: సుచరిత

ABN , First Publish Date - 2020-09-27T09:08:49+05:30 IST

హిందూ దేవాలయాలపై దాడుల్లో ప్రతిపక్షాల కుట్ర ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు...

ఆలయాలపై దాడులు ప్రతిపక్షాల కుట్ర: సుచరిత

చిలకలూరిపేట, సెప్టెంబరు 26: హిందూ దేవాలయాలపై దాడుల్లో ప్రతిపక్షాల కుట్ర ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. చిలకలూరిపేటలో శనివారం మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కొంతమంది ఇలా చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టామని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-27T09:08:49+05:30 IST