సంక్రాంతి కళాజాతర

ABN , First Publish Date - 2021-01-04T07:11:40+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయిలో గిడుగు రామమూర్తి తెలుగు భాష మరియు జానపదకళా పీఠం 18వ వార్షికోత్సవ సందర్భంగా జనవరి 10 ఉ.10గంటలకు సంక్రాంతి కళాజాతర నిర్వహించబడును...

సంక్రాంతి కళాజాతర

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయిలో గిడుగు రామమూర్తి తెలుగు భాష మరియు జానపదకళా పీఠం 18వ వార్షికోత్సవ సందర్భంగా జనవరి 10 ఉ.10గంటలకు సంక్రాంతి కళాజాతర నిర్వహించబడును. ఈ జాతరలో తప్పెటగుళ్ళు, జముకులకథ, ఎరుకులపాట, డప్పు వాయిద్యాలు వంటి కళాకారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో శ్రీసన్నశెట్టి రాజశేఖర్‌, శ్రీబళ్లా విజయకుమార్‌, శ్రీఎడ్లవెంకట రావు మొదలగువారు పాల్గొంటారు. 


బద్రికూర్మారావు

Updated Date - 2021-01-04T07:11:40+05:30 IST