పోడు భూములపై పోరాటం చేస్తాం: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-04-18T22:08:12+05:30 IST

పోడు భూములపై పోరాటం చేస్తాం: బండి సంజయ్

పోడు భూములపై పోరాటం చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్‌: పాల్వాయి హరీష్‌బాబు అరెస్టు అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోవిడ్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల తరపున మాట్లాడిన వారిని కేసీఆర్ అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల సమస్య పరిష్కరించేదాకా పోరాడుతామన్నారు. 

Updated Date - 2021-04-18T22:08:12+05:30 IST