విశాఖ బీచ్ వద్ద బైక్ ర్యాలీలో స్వల్ప గందరగోళం
ABN , First Publish Date - 2020-11-20T15:44:56+05:30 IST
విశాఖ: విశాఖ బీచ్ వద్ద బైక్ ర్యాలీలో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది.
విశాఖ: విశాఖ బీచ్ వద్ద బైక్ ర్యాలీలో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది. హెల్మెట్ల పంపిణీలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విజయసాయిరెడ్డి, మంత్రుల సమక్షంలో గొడవ జరిగింది. స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్కి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ జరిగింది. కాగా.. స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్కు వ్యతిరేకంగా విశాఖ ఆర్కేబీచ్లో బైక్ ర్యాలీ జరిగింది. హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళికా దేవి మందిరం నుంచి రుషికొండ గీతం కాలేజి వరకు ర్యాలీ కొనసాగనుంది. ఎంపీ విజయ సాయి రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు.