గన్పార్క్లో అమరవీరులకు Etela నివాళి
ABN , First Publish Date - 2021-11-10T17:22:01+05:30 IST
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం గన్ పార్క్లో అమరవీరులకు నివాళులర్పించారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం గన్ పార్క్లో అమరవీరులకు నివాళులర్పించారు. ఈటెలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్, ఏనుగు, తదితరులు గన్పార్క్కు వచ్చారు. కాసేపట్లో అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో 7వ సారి ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.