నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు

ABN , First Publish Date - 2021-10-23T14:27:56+05:30 IST

హైద్రాబాద్ సహా.. రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగనున్నాయి. ఇల్లందుకుంట మండలం సిరిసేడు ఘటనకు

నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు

హైదరాబాద్: హైద్రాబాద్ సహా.. రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగనున్నాయి. ఇల్లందుకుంట మండలం సిరిసేడు ఘటనకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించనుంది. హుజురాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారని బీజేపీ ఆరోపిస్తోంది.


Updated Date - 2021-10-23T14:27:56+05:30 IST