టీటీడీ బోర్డుకు మంగళం

ABN , First Publish Date - 2021-06-24T00:50:44+05:30 IST

టీటీడీ బోర్డుకు మంగళం పాడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. టీటీడీ

టీటీడీ బోర్డుకు మంగళం

అమరావతి: టీటీడీ బోర్డుకు మంగళం పాడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. టీటీడీ బోర్డు స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో, డిప్యూటీ చైర్మన్‌గా జేఈవో కొనసాగుతారు. కొత్త బోర్డు వేసేవరకు స్పెసిఫైడ్‌ అథారిటీ అమల్లో ఉంటుందని  ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-06-24T00:50:44+05:30 IST