బాపట్ల టీడీపీ ఇన్చార్జి నరేంద్ర వర్మపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-07-15T18:58:29+05:30 IST
గుంటూరు: బాపట్ల టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మపై కేసు నమోదు అయింది. వర్మతో పాటు గోపి, చటర్జీలపై కేసు నమోదు అయింది.
గుంటూరు: బాపట్ల టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మపై కేసు నమోదు అయింది. వర్మతో పాటు గోపి, చటర్జీలపై కేసు నమోదు అయింది. వర్మ మాజీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం ఘటనపై పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.