మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను పరామర్శించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-12-04T19:32:37+05:30 IST

అమరావతి: మందడంలో రైతుల పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు.

మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను పరామర్శించిన చంద్రబాబు

అమరావతి: మందడంలో రైతుల పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. అసెంబ్లీ నుంచి వెళ్తూ మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. న్యాయమే విజయం సాధిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెడుతోందన్నారు. కొంతమంది పోలీసులు కావాలని ఇబ్బందిపెడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-04T19:32:37+05:30 IST