సిక్స్‌తో చెన్నై ఇన్నింగ్స్‌ కంప్లీట్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-20T02:59:07+05:30 IST

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 9 వికెట్లకు 188 పరుగులు..

సిక్స్‌తో చెన్నై ఇన్నింగ్స్‌ కంప్లీట్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఫాఫ్ డూ ప్లెసిస్(33), మొయీన్ అలీ(26), అంబటి రాయుడు(27), డ్వేన్ బ్రావో(20) మాత్రమే అంతంత మాత్రంగా ఆడారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సాకరియా 3 వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీశారు. మరి కాసేపట్లో 189 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-20T02:59:07+05:30 IST