చిన్నారి సందేశం
ABN , First Publish Date - 2020-03-26T06:04:27+05:30 IST
తెలుగువారికి ‘ఉగాది’లాగే మరాఠా, కొంకణి హిందువులు నూతన సంవత్సరాదిని ‘గుడి పడ్వా’గా జరుపుకొంటారు. మహారాష్ట్రలో ‘కొవిడ్-19’
తెలుగువారికి ‘ఉగాది’లాగే మరాఠా, కొంకణి హిందువులు నూతన సంవత్సరాదిని ‘గుడి పడ్వా’గా జరుపుకొంటారు. మహారాష్ట్రలో ‘కొవిడ్-19’ విస్తరిస్తున్న నేపథ్యంలో బుధవారం ముంబయిలో ఓ చిన్నారి ‘కోరానా... కోయీ రాస్తే పర్ నా నికలే’ (ఎవరూ వీధుల్లోకి రాకండి) అంటూ సంప్రదాయ దుస్తుల్లో సందేశాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం.