లైసెన్స్ లేకుండా పేలుడు పదార్ధాల విక్రయం

ABN , First Publish Date - 2021-01-20T21:23:07+05:30 IST

లైసెన్స్ లేకుండా పేలుడు పదార్ధాల విక్రయం

లైసెన్స్ లేకుండా పేలుడు పదార్ధాల విక్రయం

నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం పరిధిలో  లైసెన్స్ లేకుండా పేలుడు పదార్ధాలను వినియోగిస్తున్న మరియు అమ్ముతున్న ఐదుగురి వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నార్కట్ పల్లి సిఐ శంకర్ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-01-20T21:23:07+05:30 IST