డబ్బుల విషయంలో ఘర్షణ.. యువకుడిని చితకబాదిన యువకులు

ABN , First Publish Date - 2020-03-19T15:34:17+05:30 IST

కర్నూలు: డబ్బుల విషయంలో తలెత్తిన ఘర్షణ.. యువకుడిని చితకబాదే వరకూ వెళ్లింది.

డబ్బుల విషయంలో ఘర్షణ.. యువకుడిని చితకబాదిన యువకులు

కర్నూలు: డబ్బుల విషయంలో తలెత్తిన ఘర్షణ.. యువకుడిని చితకబాదే వరకూ వెళ్లింది. కర్నూలు జిల్లా నంద్యాలలో డబ్బుల ‌విషయంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపత్యంలో సొహైల్ అనే యువకుడిని కొందరు యువకులు చితకబాదారు. యువకుడి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-03-19T15:34:17+05:30 IST