గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీలపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-08-14T19:01:18+05:30 IST
రాష్ట్రంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్తో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.