మరో రూ.2 వేల కోట్లు సమీకరించిన జగన్ సర్కార్
ABN , First Publish Date - 2022-07-20T00:39:40+05:30 IST
ఆర్బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు జగన్ సర్కార్ సమీకరించింది. ఆర్బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో రుణం తీసుకున్నారు.
అమరావతి: ఆర్బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు జగన్ సర్కార్ సమీకరించింది. ఆర్బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో రుణం తీసుకున్నారు. రూ.1,000 కోట్లకు 8.03 శాతం అత్యధిక వడ్డీతో 14 ఏళ్ళ కాలపరిమితితో బాండ్లు వేలం అలాగే మరో రూ.1,000 కోట్లకు 8.02 శాతం వడ్డీతో 16 ఏళ్ల కాలపరిమితితో బాండ్లు వేయనున్నారు.