నేడు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2020-08-11T13:39:28+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో కొవిడ్ 19 నివారణ చర్యలు, రాష్ట్రంలో అధిక కేసుల నమోదు, టెస్టింగ్ కెపాసిటీ పెంచుకోవటంపై ప్రధానికి సీఎం జగన్ వివరించనున్నారు.