ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-05T18:23:24+05:30 IST

అమరావతి: ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

అమరావతి: ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వెలగపూడి సచివాలయం నాలుగవ బ్లాక్ నందు గల సమాచార, పౌర సంబంధాల శాఖ, పబ్లిసిటి సెల్ పక్కనున్న కాన్ఫరెన్స్ హాల్‌లో పరీక్షలు నిర్వహించారు. నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కరోరా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 : 30 గంటల నుంచి పరీక్షల నిర్వహణ ప్రారంభమైంది.

Updated Date - 2020-06-05T18:23:24+05:30 IST