జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-06-07T20:51:20+05:30 IST

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. టీటీడీ ఆలయ దర్శనాల పునఃప్రారంభంపై పునరాలోచన చేయాలని కోరారు. రెడ్ జోన్‌గా ఉన్న చిత్తూరు జిల్లాలో శ్రీవారి దర్శనం కోసం రోజూ

జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. టీటీడీ ఆలయ దర్శనాల పునఃప్రారంభంపై పునరాలోచన చేయాలని కోరారు. రెడ్ జోన్‌గా ఉన్న చిత్తూరు జిల్లాలో శ్రీవారి దర్శనం కోసం రోజూ వేల మంది రావడంతో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని, గత 15 రోజులుగా రాష్ట్రంలో కరోనా విస్తృతి విపరీతమైందని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T20:51:20+05:30 IST