సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-05-31T18:36:31+05:30 IST

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. సినిమా థియేటర్లలో పనిచేస్తున్న కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. సినిమా థియేటర్లలో పనిచేస్తున్న కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ థియేటర్లలో 15 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, గత రెండు నెలలుగా థియేటర్ యాజమాన్యాలు వీరికి జీతాలు చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-31T18:36:31+05:30 IST