సెంచరీ మిస్ చేసుకున్న ధవన్..

ABN , First Publish Date - 2021-04-19T04:24:41+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మ్యాచ్ మొదటి నుంచి ధాటిగా ఆడుతున్న ధవన్(92: 49 బంతుల్లో..

సెంచరీ మిస్ చేసుకున్న ధవన్..

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మ్యాచ్ మొదటి నుంచి ధాటిగా ఆడుతున్న ధవన్(92: 49 బంతుల్లో.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సెంచరీకి 8 పరుగుల దూరంలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఢిల్లీ గెలుపునకు ఇంకా 5.1 ఓవర్లలో 44 పరుగులు కావాల్సి ఉంది.

Updated Date - 2021-04-19T04:24:41+05:30 IST