డబుల్స్‌ రన్నరప్‌ నేహా రెడ్డి

ABN , First Publish Date - 2021-01-18T09:49:02+05:30 IST

హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన నేహారెడ్డి సత్తాచాటింది.

డబుల్స్‌ రన్నరప్‌ నేహా రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌కు  చెందిన నేహారెడ్డి సత్తాచాటింది. అండర్‌-16 డబుల్స్‌లో శ్వేతా రాణా (హరియా ణా)తో కలిసి రన్నరప్‌గా నిలిచింది. కాగా.. నేహా సింగిల్స్‌లోనూ రాణించి సెమీస్‌ దాకా చేరుకుంది. 

Updated Date - 2021-01-18T09:49:02+05:30 IST