మరింత చౌకగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-08-14T00:37:11+05:30 IST

మరింత చౌకగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: మంత్రి కన్నబాబు

మరింత చౌకగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: మంత్రి కన్నబాబు

గుంటూరు: 2022 మార్చిలోపు 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. 2020-21లో కోటిన్నర ఎకరాల్లో పంట మార్పిడి, మరింత చౌకగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌‌కు వెళ్లాలని సీఎం ఆదేశారని మంత్రి కన్నబాబు చెప్పారు.

Updated Date - 2021-08-14T00:37:11+05:30 IST