భారత్‌ నుంచి యూఏఈకి ఎతిహాద్‌ విమానాల నిలిపివేత

ABN , First Publish Date - 2021-07-29T13:35:26+05:30 IST

భారత్‌ నుంచి యూఏఈకి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను నిలిపివేసింది.

భారత్‌ నుంచి యూఏఈకి ఎతిహాద్‌ విమానాల నిలిపివేత

న్యూఢిల్లీ, జూలై 28: భారత్‌ నుంచి యూఏఈకి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను నిలిపివేసింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో భారత్‌ నుంచి విమానాలను యూఈఏ ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్‌కు ఎతిహాద్‌ విమానాలు నడుస్తాయని, కార్గో విమానాలు రెండు వైపులా నడుస్తాయని సంస్థ పేర్కొంది. 

Updated Date - 2021-07-29T13:35:26+05:30 IST