అధికార లాంఛనాలతో ముగిసిన మాజీ మంత్రి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-08-10T22:19:40+05:30 IST

మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు ముగిశాయి. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో సాంబశివరాజు అంత్యక్రియలను నిర్వహించారు.

అధికార లాంఛనాలతో ముగిసిన మాజీ మంత్రి అంత్యక్రియలు

విజయనగరం: మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు ముగిశాయి. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో సాంబశివరాజు అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి హాజరయ్యారు.

Updated Date - 2020-08-10T22:19:40+05:30 IST