భారత్లో టైడ్ కార్యకలాపాల విస్తరణ
ABN , First Publish Date - 2021-01-19T05:48:45+05:30 IST
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత మార్కె ట్లో వాణిజ్య సేవలను ప్రారంభించనున్నట్లు బ్రిటన్కు చెంది న ఫిన్టెక్ ప్లాట్ఫామ్
లండన్: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత మార్కె ట్లో వాణిజ్య సేవలను ప్రారంభించనున్నట్లు బ్రిటన్కు చెంది న ఫిన్టెక్ ప్లాట్ఫామ్ టైడ్ ప్రకటించింది. ఆ తర్వాత సేవలను క్రమంగా విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ చిన్న,మధ్య తరహా పరిశ్రమల (ఎ్సఎంఈ)లకు సేవలందిస్తోంది. అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా తొలుత భారత మార్కెట్ను ఎంచుకున్న టైడ్.. ఇప్పటికే హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో దాదాపు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.