గుంటూరు: ఏఎస్ కృష్ణ టుబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2020-07-02T15:31:11+05:30 IST
గుంటూరు: ఆటో నగర్ వద్ద ఏఎస్ కృష్ణ టుబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు: ఆటో నగర్ వద్ద ఏఎస్ కృష్ణ టుబాకో కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. టుబాకో గోడౌన్ పూర్తిగా దగ్దమైంది. ఉదయం ఆరు గంటలకే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.