రైస్ పుల్లింగ్ పేరిట మోసం

ABN , First Publish Date - 2021-09-09T02:08:25+05:30 IST

రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరిని

రైస్ పుల్లింగ్ పేరిట మోసం

కర్నూలు: రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఢిల్లీకి చెందిన సిద్దార్థ జైన్, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా మద్దూరుకు చెందిన మున్నాను పోలీసులు అరెస్టు చేసారు. మరొకరు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2021-09-09T02:08:25+05:30 IST