పొగడ్తలు..నిందలు సమంగా స్వీకరిస్తా: గరికపాటి
ABN , First Publish Date - 2022-02-28T12:40:22+05:30 IST
తనకు పద్మశ్రీ రావడం అంటే తెలుగుకు పట్టం కట్టినట్లేనని గరికపాటి నరసింహరావు అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనం దా ఫంక్షన్
పశ్చిమ గోదావరి/భీమవరం: తనకు పద్మశ్రీ రావడం అంటే తెలుగుకు పట్టం కట్టినట్లేనని గరికపాటి నరసింహరావు అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనం దా ఫంక్షన్ హాల్లో ఆదివారం గరికపాటి దంపతులను సత్కరించారు. పొగడ్తలు, నిందనలను సమానంగా స్వీకరిస్తానన్నారు. ప్రవచనంలో తాను చెప్పింది ఆచరిస్తే మరింత ఆనందిస్తానన్నారు. ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు గరికపాటి దంపతులను సత్కరించారు.